Revanth Vs Eatela: ఈటల ఆరోపణలు.. కాంగ్రెస్ - భాజపా మాటల యుద్ధం!

కాంగ్రెస్ (Congress), భాజపా (BJP) మధ్య చిచ్చు రేగింది. మునుగోడు ఉపఎన్నికలో భారాస (BRS) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) చేసిన ఆరోపణలతో.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానని.. ప్రమాణం చేయడానికి ఈటల సిద్ధమా? అని రేవంత్ సవాల్ విసిరారు.

Updated : 22 Apr 2023 14:05 IST

కాంగ్రెస్ (Congress), భాజపా (BJP) మధ్య చిచ్చు రేగింది. మునుగోడు ఉపఎన్నికలో భారాస (BRS) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) చేసిన ఆరోపణలతో.. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానని.. ప్రమాణం చేయడానికి ఈటల సిద్ధమా? అని రేవంత్ సవాల్ విసిరారు.

Tags :

మరిన్ని