YSRCP: వైఎస్సార్ ఆసరా చీరల పంపిణీ పేరిట.. ఎన్నికలకు వైకాపా తాయిలాలు!
వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మహిళలకు ఎన్నికల తాయిలాలను వైకాపా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఆసరా నాలుగో విడత రుణమాఫీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో చెప్పినట్లు 15వేల మందికి చీరలు పంపిణీ చేశామని ఆయన అన్నారు.
Published : 02 Mar 2024 14:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!