elon musk: జుకర్‌బర్గ్‌తో మస్క్‌ పోరు.. ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఎక్స్ సీఈవో ఎలాన్  మస్క్ (Elon Musk), మెటా సీఈవో జుకర్ బర్గ్ (Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్ జరగనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. జుకర్ బర్గ్‌తో తాను చేసే పోరాటాన్ని ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ట్వీట్ చేశారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని ప్రకటించారు.

Updated : 07 Aug 2023 10:19 IST

ఎక్స్ సీఈవో ఎలాన్  మస్క్ (Elon Musk), మెటా సీఈవో జుకర్ బర్గ్ (Mark Zuckerberg) మధ్య కేజ్ ఫైట్ జరగనుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. జుకర్ బర్గ్‌తో తాను చేసే పోరాటాన్ని ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ట్వీట్ చేశారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని ప్రకటించారు.

Tags :

మరిన్ని