AP News: విశాఖ పెట్టుబడిదారుల సదస్సు.. ఎన్నికల స్టంటే!: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ

విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ అంకెల గారడీయేనని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడుల విషయంలో నాలుగేళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ఇది ఎన్నికల స్టంటేనని తెలిపారు.

Published : 05 Mar 2023 10:16 IST

విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ అంకెల గారడీయేనని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడుల విషయంలో నాలుగేళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ఇది ఎన్నికల స్టంటేనని తెలిపారు.

Tags :

మరిన్ని