Justice NV Ramana: వైద్యులపై హింస, తప్పుడు కేసులు పెరగడంపై సీజేఐ ఆందోళన
వైద్యులపై హింస, తప్పుడు కేసులు పెరిగిపోతూ ఉండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో వైద్యానికి సంబంధించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు.
Published : 08 May 2022 09:34 IST
Tags :