Rangareddy: పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం ధాటికి భవనం పగుళ్లతో పూర్తిగా పక్కకు ఒరిగింది. 

Published : 28 Mar 2024 11:32 IST

Rangareddy: పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధి కాటేదాన్‌లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం ధాటికి భవనం పగుళ్లతో పూర్తిగా పక్కకు ఒరిగింది. 

Tags :

మరిన్ని