Rangareddy: పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైరింజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం ధాటికి భవనం పగుళ్లతో పూర్తిగా పక్కకు ఒరిగింది.
Published : 28 Mar 2024 11:32 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా