AP News: ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వైకాపా ప్రభుత్వం ఆరాటం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని, తెలుగుదేశం పార్టీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైకాపా ప్రభుత్వం తహతహలాడుతోంది. ఇందుకయ్యే వ్యయం, అమలు తీరు.. పక్క రాష్ట్రాల్లో పరిస్థితిపై జగన్ ప్రభుత్వం వివరాలు తీసుకుంటోంది. దీనిపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. రాష్ట్రంలోనూ ఈ పథకం అమలుకు జగన్ సర్కారు ఆరాట పడుతోంది.
Published : 03 Jan 2024 12:23 IST
Tags :