Governor Tamilisai:రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌

తెలంగాణ మహిళల కోసం తన పని కొనసాగుతుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో ఆమె మహిళా దర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

Published : 10 Jun 2022 13:37 IST

తెలంగాణ మహిళల కోసం తన పని కొనసాగుతుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో ఆమె మహిళా దర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

Tags :

మరిన్ని