Andhra news: పీఆర్సీ హామీలపై ప్రభుత్వం మరో మెలిక..
పీఆర్సీ హామీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. పదవీ విరమణ తర్వాతే బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఐఆర్ రికవరీ నిలిపివేస్తామంటూ చిన్నపాటి ఊరట కలిగించింది. మొత్తం ఎనిమిది ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలకూ పీఆర్సీ వర్తిస్తుందని ప్రకటించింది.
Published : 12 May 2022 09:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్