Telangana news: డీఆర్డీఎల్ ఇంజినీర్పై హనీట్రాప్.. కీలక సమాచారం కాజేసిన పాక్ ఐఎస్ఐ
హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీఎల్లో కాంట్రాక్టు ఇంజనీర్ను పాక్ ఐఎస్ఐ హనీట్రాప్ చేసి కీలక రహస్యాలు కాజేసింది. ఆ విషయంపై పక్కాసమాచారంతో పోలీసులు వలపన్ని నిందితుడు మల్లిఖార్జున రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టును అరెస్ట్ చేశారు. నటాషారావు పేరుతో ఓ మహిళ ఫేస్ బుక్లో పరిచయం చేసుకుని.. క్రమంగా అతడి నుంచి దేశభద్రతకు సంబంధించిన కీలక వివరాలు సేకరించింది. సుమారు రెండేళ్లుగా మల్లిఖార్జున రెడ్డి సమాచారం చేరవేస్తూవచ్చాడు.
Published : 18 Jun 2022 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు