ఇండియా బిజినెస్ సదస్సుకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

అమెరికాలోని నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌’కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని కోరారు. 

Updated : 20 Mar 2024 11:35 IST

అమెరికాలోని నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇండియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌’కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని కోరారు. 

Tags :

మరిన్ని