Nara Lokesh: జగన్కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ: నారా లోకేశ్
జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ అని, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని పైన్ఉడ్ అపార్ట్మెంట్ వాసులతో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు.
Published : 25 Mar 2024 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్