Nara Lokesh: జగన్‌కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ: నారా లోకేశ్‌

జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్‌కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ అని, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని పైన్ఉడ్ అపార్ట్‌మెంట్ వాసులతో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్‌’ కార్యక్రమం నిర్వహించారు. 

Published : 25 Mar 2024 15:16 IST

జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్‌కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువ అని, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని పైన్ఉడ్ అపార్ట్‌మెంట్ వాసులతో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్‌’ కార్యక్రమం నిర్వహించారు. 

Tags :

మరిన్ని