INDIA Alliance: పట్నా వేదికగా ‘ఇండియా’ కూటమి ఎన్నికల శంఖారావం
సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఘనంగా ప్రచారం ప్రారంభించింది. పట్నా వేదికగా జన్ విశ్వాస్ ర్యాలీ నిర్వహించడం సహా విపక్ష ఐక్యతను చాటింది. మోదీ సర్కారు దేశంలో 73 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
Published : 04 Mar 2024 12:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!