Bengaluru: తాగునీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు జరిమానా!

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) నగరవాసుల్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. అనవసర పనులకు తాగునీరు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. 

Updated : 25 Mar 2024 18:31 IST

కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) నగరవాసుల్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపు చేసేందుకు అధికారులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. అనవసర పనులకు తాగునీరు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 22 కుటుంబాలకు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. 

Tags :

మరిన్ని