Britain: బ్రిటన్‌ యువరాణికి ప్రజల సంఘీభావం.. బకింగ్ హామ్ ప్యాలెస్‌కు సందర్శకుల తాకిడి

ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ (Kate Middleton).. తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన తర్వాత బ్రిటన్ ప్రజలు పెద్ద సంఖ్య బకింగ్ హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. కేట్ త్వరగా కోలుకోవాలని సంఘీభావం తెలిపారు. కేట్ తన క్యాన్సర్ విషయాన్ని వెల్లడించిన మరుసటి రోజు నుంచే బ్రిటన్ రాజభవనానికి ప్రజలు తాకిడి పెరిగింది. ఆమెకు  కీమోథెరపీ చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ ప్రముఖ వైద్యులు తెలిపారు.

Published : 24 Mar 2024 16:47 IST

ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ (Kate Middleton).. తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన తర్వాత బ్రిటన్ ప్రజలు పెద్ద సంఖ్య బకింగ్ హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. కేట్ త్వరగా కోలుకోవాలని సంఘీభావం తెలిపారు. కేట్ తన క్యాన్సర్ విషయాన్ని వెల్లడించిన మరుసటి రోజు నుంచే బ్రిటన్ రాజభవనానికి ప్రజలు తాకిడి పెరిగింది. ఆమెకు  కీమోథెరపీ చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ ప్రముఖ వైద్యులు తెలిపారు.

Tags :

మరిన్ని