Britain: బ్రిటన్ యువరాణికి ప్రజల సంఘీభావం.. బకింగ్ హామ్ ప్యాలెస్కు సందర్శకుల తాకిడి
ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ (Kate Middleton).. తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన తర్వాత బ్రిటన్ ప్రజలు పెద్ద సంఖ్య బకింగ్ హామ్ ప్యాలెస్ వద్దకు చేరుకుంటున్నారు. కేట్ త్వరగా కోలుకోవాలని సంఘీభావం తెలిపారు. కేట్ తన క్యాన్సర్ విషయాన్ని వెల్లడించిన మరుసటి రోజు నుంచే బ్రిటన్ రాజభవనానికి ప్రజలు తాకిడి పెరిగింది. ఆమెకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశ ప్రముఖ వైద్యులు తెలిపారు.
Published : 24 Mar 2024 16:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!