Idisangathi: పరమేశ్వరుడి ప్రతిరూపం ప్రభలకు అరుదైన గౌరవం
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థం వేడుకల్లో.. ఊరేగించే ఏకాదశ రుద్రుల నమూనాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నమూనా దిల్లీలోని కర్తవ్యపథ్లో జరగనున్న గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర శకటంపై కొలువుతీరనుంది. ఈ నేపథ్యంలో ఏమిటా ప్రభల తీర్థం? దానికి ఎందుకు అంత ప్రత్యేకత? గణతంత్ర వేడుకల శకటంపై చోటు దక్కించుకోవాల్సినంత గొప్పదనం ఏముంది?ఈ వీడియోలో..
Updated : 24 Jan 2024 17:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు