మహిళ మెదడులో సజీవంగా కొండచిలువల్లోని పురుగు
వైద్య చరిత్రలో తొలిసారి ఓ మనిషి(మహిళ) మెదడులో సజీవంగా ఉన్న ఓ పురుగును వైద్యులు గుర్తించి బయటకు తీసిన ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటుచేసుకుంది. గతేడాది జూన్లో జరిగిన ఈ విషయం ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే జర్నల్లో తాజాగా ప్రచురితం కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన శస్త్రచికిత్స చేసిన బృందంలో ఓ తెలుగు వ్యక్తి ఉండడం గమనార్హం. ఈ పురుగులు ఆస్ట్రేలియాలోని ఓ జాతి కొండచిలువ (కార్పెట్ పైథాన్)ల్లో నులి పురుగులుగా ఉంటాయని ఆ తర్వాత వైద్యులు తెలుసుకున్నారు.
Published : 30 Aug 2023 12:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్