Ap News:కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన లోకోపైలట్లు
రైలు బండిని పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులు, సరకును గమ్యస్థానాలకు చేర్చే లోకోపైలట్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. రైల్వేశాఖ తీసుకొచ్చిన నిబంధనలతో విసుగెత్తిపోయామంటూ విజయవాడ డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. వేధింపులు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు.
Updated : 23 Mar 2023 13:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు