Mahanadu 2022: వైరల్‌గా మారిన మహిళల బైక్‌ ర్యాలీ!

మహానాడుకు తెలుగుమహిళలు కదంతొక్కారు. ప్రతీ మహానాడుకు యువత, కుర్రకారు బైక్ ర్యాలీలతో సందడి చేయటం సహజమే. ఈసారి అందుకు భిన్నంగా మహిళలు విజయవాడలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 27 May 2022 17:40 IST

మహానాడుకు తెలుగుమహిళలు కదంతొక్కారు. ప్రతీ మహానాడుకు యువత, కుర్రకారు బైక్ ర్యాలీలతో సందడి చేయటం సహజమే. ఈసారి అందుకు భిన్నంగా మహిళలు విజయవాడలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

మరిన్ని