Andhra news: లబ్ధిదారులను పక్కకు పెట్టి.. అక్రమాలకు ఆజ్యం పోసి..!
గర్భిణులైన పేద మహిళలకు ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద రూ.5 వేల ప్రోత్సాహాన్ని కేంద్రం అందిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత మంది వైద్య సిబ్బంది చేతివాటం వల్ల కేంద్రం అందించే ఈ నిధులు పక్కదారి పడుతున్నాయి. అసలు లబ్ధిదారులను పక్కన పెట్టి వేరే వారి పేర్లతో రూ.లక్షల్లో కొల్లగొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Published : 16 May 2022 16:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!