Munugode bypoll: మునుగోడులో భాజపా, కాంగ్రెస్కు డిపాజిట్ దక్కదు.. మంత్రి మల్లారెడ్డి సవాల్
మేడ్చల్ మండల పరిధిలో 57 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు నూతన వృద్ధాప్య ఆసరా పింఛన్ను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు సహా వచ్చే అన్ని ఎన్నికల్లో తెరాస పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Published : 01 Sep 2022 17:08 IST
Tags :