AP News: రాజీనామాపై సీఎంను అడిగా.. అవసరం లేదన్నారు: మంత్రి ధర్మాన
విశాఖ రాజధాని కోసం ఉద్యమం ఉద్ధృతం చేద్దామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. ధర్మాన మాట్లాడారు. విశాఖ రాజధాని కావాలని అందరూ గొంతెత్తాలని కోరారు. రాజీనామాపై సీఎంను అడిగానని.. విశాఖ రాజధానికి కట్టుబడి ఉన్నందున అవసరం లేదని చెప్పారని ధర్మాన తెలిపారు.
Updated : 26 Oct 2022 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!