Niranjan Reddy: ఆ పాపం కాంగ్రెస్దే.. పాలమూరుకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిరంజన్
కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆపి.. తమ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) డిమాండ్ చేశారు. జడ్చర్ల (Jadcherla) బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల విమర్శలను ఖండించిన మంత్రి.. పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమేనని ఆక్షేపించారు.
Published : 26 May 2023 13:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?