Niranjan Reddy: ఆ పాపం కాంగ్రెస్‌దే.. పాలమూరుకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిరంజన్‌

కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆపి.. తమ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) డిమాండ్ చేశారు. జడ్చర్ల (Jadcherla) బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల విమర్శలను ఖండించిన మంత్రి.. పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమేనని ఆక్షేపించారు.   

Published : 26 May 2023 13:44 IST

కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆపి.. తమ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) డిమాండ్ చేశారు. జడ్చర్ల (Jadcherla) బహిరంగ సభలో కాంగ్రెస్ నేతల విమర్శలను ఖండించిన మంత్రి.. పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమేనని ఆక్షేపించారు.   

Tags :

మరిన్ని