Balakrishna: వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైంది: నందమూరి బాలకృష్ణ
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే.. వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైందని విమర్శించారు.
Published : 08 Feb 2024 14:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్