Balakrishna: వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైంది: నందమూరి బాలకృష్ణ

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే.. వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైందని విమర్శించారు.   

Published : 08 Feb 2024 14:19 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే.. వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. వైకాపా పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరవైందని విమర్శించారు.   

Tags :

మరిన్ని