Andhra news: ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని నిలదీసిన మహిళలు..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు వెళ్లిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని కొందరు మహిళలు నిలదీశారు. భారీగా కరెంటు బిల్లులు వస్తున్నాయని, వాటిని ఎలా కట్టుకోగలమని ప్రశ్నించారు. తన కుమారుడు బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదని ఓ మహిళ ఎమ్మెల్యేని అడిగారు. వాళ్లకు సర్దిచెప్పేందుకు నానా తంటాలు పడిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Published : 12 May 2022 16:14 IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు వెళ్లిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని కొందరు మహిళలు నిలదీశారు. భారీగా కరెంటు బిల్లులు వస్తున్నాయని, వాటిని ఎలా కట్టుకోగలమని ప్రశ్నించారు. తన కుమారుడు బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదని ఓ మహిళ ఎమ్మెల్యేని అడిగారు. వాళ్లకు సర్దిచెప్పేందుకు నానా తంటాలు పడిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని