Andhra news: ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిని నిలదీసిన మహిళలు..
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శివారు కొత్తూరు వెళ్లిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని కొందరు మహిళలు నిలదీశారు. భారీగా కరెంటు బిల్లులు వస్తున్నాయని, వాటిని ఎలా కట్టుకోగలమని ప్రశ్నించారు. తన కుమారుడు బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదని ఓ మహిళ ఎమ్మెల్యేని అడిగారు. వాళ్లకు సర్దిచెప్పేందుకు నానా తంటాలు పడిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Published : 12 May 2022 16:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?