Vallabhaneni Vamsi: వారి ఆరోపణలు నిరాధారాలు.. అందుకే పరువునష్టం దావా!: వంశీమోహన్
తెదేపా(TDP) అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిపై ఎమ్మెల్యే వంశీమోహన్(Vallabhaneni Vamsi) పరువునష్టం దావా దాఖలు చేశారు. తెదేపా నాయకులు తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎమ్మెల్యే వంశీమోహన్ గన్నవరం కోర్టును ఆశ్రయించారు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే మాజీమంత్రి కొడాలి నాని సహా తన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారన్నారు.
Published : 30 Jan 2023 15:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?