Vallabhaneni Vamsi: వారి ఆరోపణలు నిరాధారాలు.. అందుకే పరువునష్టం దావా!: వంశీమోహన్

తెదేపా(TDP) అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిపై ఎమ్మెల్యే వంశీమోహన్(Vallabhaneni Vamsi) పరువునష్టం దావా దాఖలు చేశారు. తెదేపా నాయకులు తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎమ్మెల్యే వంశీమోహన్ గన్నవరం కోర్టును ఆశ్రయించారు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే మాజీమంత్రి కొడాలి నాని సహా తన పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారన్నారు. 

Published : 30 Jan 2023 15:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు