Laxman: హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలమైంది: ఎంపీ లక్ష్మణ్‌

తెలంగాణ ప్రజలకు నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు భాజపా జాతీయ నాయకత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అధిష్ఠానం నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు అన్నారు. 

Published : 18 Aug 2022 16:30 IST

తెలంగాణ ప్రజలకు నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు భాజపా జాతీయ నాయకత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అధిష్ఠానం నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు అన్నారు. 

Tags :

మరిన్ని