Laxman: హామీలు నెరవేర్చడంలో తెరాస విఫలమైంది: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ ప్రజలకు నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు భాజపా జాతీయ నాయకత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా అధిష్ఠానం నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది సాధారణ కార్యకర్తకు దక్కిన గుర్తింపు అన్నారు.
Published : 18 Aug 2022 16:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!