RRR: సీఎం గొప్పల కోసమే ఆర్-5 జోన్లో ఇళ్ల పట్టాలు : రఘురామ
ఆర్-5 జోన్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట సీఎం గొప్పలు తప్ప, ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు. కోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల నిర్మాణం ఉండాలని సుప్రీం చెప్పినందున తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అందుకే పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే నిధుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు
Published : 26 May 2023 18:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!