Nara Lokesh: 50 రోజులుగా భుజం నొప్పితోనే పాదయాత్ర.. లోకేశ్కు ఎంఆర్ఐ స్కానింగ్!
కుడి భుజం నొప్పితో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).. నంద్యాలలోని ఓ ల్యాబ్లో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో లోకేశ్ కుడి భుజానికి గాయమైంది. 50 రోజులుగా నొప్పితో బాధపడుతూనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు స్కానింగ్ చేయించుకున్నారు.
Updated : 18 May 2023 10:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు