Nagababu: మెగా డీఎస్సీ పేరుతో వైకాపా మోసం: నాగబాబు
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల నుంచి 30వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే.. 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు.
Updated : 05 Feb 2024 20:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్