Nagababu: మెగా డీఎస్సీ పేరుతో వైకాపా మోసం: నాగబాబు

మెగా డీఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల నుంచి 30వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే.. 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. 

Updated : 05 Feb 2024 20:30 IST

మెగా డీఎస్సీ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25వేల నుంచి 30వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే.. 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. 

Tags :

మరిన్ని