Nagababu: వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు: నాగబాబు
వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీల కార్యకర్తల కుటుంబసభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
Published : 14 Mar 2024 12:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్