Nagababu: వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదు: నాగబాబు

వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీల కార్యకర్తల కుటుంబసభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

Published : 14 Mar 2024 12:01 IST

వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించట్లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 62 మంది క్రియాశీల కార్యకర్తల కుటుంబసభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను నాగబాబు అందించారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక అంశాలకు పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

Tags :

మరిన్ని