Nagababu: జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు: నాగబాబు

జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని నాగబాబు (Nagababu) ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

Published : 06 Jan 2024 21:45 IST

జగన్‌ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని నాగబాబు (Nagababu) ఆరోపించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

Tags :

మరిన్ని