Lokesh: సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే మోడల్‌గా మంగళగిరిని తీర్చిదిద్దుతా: నారా లోకేశ్‌

మంగళగిరి: తెదేపా (TDP) అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మండుటెండల్లోనూ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న తెదేపా అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని.. ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Published : 10 Apr 2024 12:58 IST

మంగళగిరి: తెదేపా (TDP) అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మండుటెండల్లోనూ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న తెదేపా అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని.. ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని