Nara Lokesh: మేం అధికారంలోకి వస్తే.. సింగపూర్ తరహాలో మంగళగిరి అభివృద్ధి: లోకేశ్
అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం అందించడమే తమ ఎజెండా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు లోకేశ్ పర్యటించారు. తాము అధికారంలోకి రాగానే.. సింగపూర్ తరహాలో మంగళగిరిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Published : 19 Mar 2024 12:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్