Nepal: చోరీకి గురైన పురాతన హిందూ దేవతల విగ్రహాలు.. మళ్లీ నేపాల్‌ చెంతకు!

తమ దేశం నుంచి చోరీకి గురైన పురాతన హిందూ దేవతల విగ్రహాలను నేపాల్ తిరిగి రప్పించుకుంది. నాలుగు విగ్రహాలు, దేవతామూర్తుల తొడుగులు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ లో భక్తులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని పురాతన ప్రతిమలను తమ దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కాఠ్‌మాండూ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ వెల్లడించారు.

Updated : 15 Feb 2024 17:33 IST

తమ దేశం నుంచి చోరీకి గురైన పురాతన హిందూ దేవతల విగ్రహాలను నేపాల్ తిరిగి రప్పించుకుంది. నాలుగు విగ్రహాలు, దేవతామూర్తుల తొడుగులు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ లో భక్తులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని పురాతన ప్రతిమలను తమ దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కాఠ్‌మాండూ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ వెల్లడించారు.

Tags :

మరిన్ని