Nepal: చోరీకి గురైన పురాతన హిందూ దేవతల విగ్రహాలు.. మళ్లీ నేపాల్ చెంతకు!
తమ దేశం నుంచి చోరీకి గురైన పురాతన హిందూ దేవతల విగ్రహాలను నేపాల్ తిరిగి రప్పించుకుంది. నాలుగు విగ్రహాలు, దేవతామూర్తుల తొడుగులు అందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ లో భక్తులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని పురాతన ప్రతిమలను తమ దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కాఠ్మాండూ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ వెల్లడించారు.
Updated : 15 Feb 2024 17:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505