India-Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు
తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలంకలోని కంకెసంతురై మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలకమైలు రాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 2 దేశాల మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారత్, శ్రీలంకలు సంస్కృతి, వాణిజ్యం నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటున్నాయని ప్రధాని గుర్తుచేశారు.
Published : 14 Oct 2023 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు