NTR: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు, పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. పలు చోట్ల క్షీరాభిషేకాలు, కేక్‌ కటింగ్‌ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

Published : 28 May 2022 15:09 IST

నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు, పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. పలు చోట్ల క్షీరాభిషేకాలు, కేక్‌ కటింగ్‌ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

Tags :

మరిన్ని