AP News: ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఝలక్‌ ఇచ్చిన వృద్ధురాలు..!

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఓ వృద్ధురాలు షాక్ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఒకటో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్ సరిపోవడం లేదని చిన్నిబాయి అనే వృద్ధురాలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.

Published : 07 Oct 2022 18:01 IST

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఓ వృద్ధురాలు షాక్ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఒకటో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పింఛన్ సరిపోవడం లేదని చిన్నిబాయి అనే వృద్ధురాలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.

Tags :

మరిన్ని