KTR: అభివృద్ధిపై చర్చకు రావాలి: కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్
రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న వేళ ఈ పదేళ్లలో ఏ రంగంలోనైనా జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. హస్తం నేతల మాయమాటలు నమ్మి మరోసారి వారికి ఓటు వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయమని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Published : 08 Jun 2023 20:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్