PM Modi: మాజీ ప్రధానుల మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
మాజీ ప్రధానుల జీవిత విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది మాజీ ప్రధానుల జీవిత విశేషాలు, దేశం కోసం వారు చేసిన సేవ, సవాళ్లను ఎదుర్కొన్న తీరు అన్ని విశేషాలను ఇందులో పొందుపరిచారు.
Published : 14 Apr 2022 14:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?