Telangana news: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. 

Published : 26 May 2022 09:40 IST

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. 

Tags :

మరిన్ని