Hanamkonda: కుటుంబ కలహాలతో.. అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

హనుమకొండ (Hanamkonda) జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో కానిస్టేబుల్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో తన అత్తను కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Published : 12 Oct 2023 14:59 IST

హనుమకొండ (Hanamkonda) జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో కానిస్టేబుల్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో తన అత్తను కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని