Hanamkonda: కుటుంబ కలహాలతో.. అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్
హనుమకొండ (Hanamkonda) జిల్లా గుండ్ల సింగారంలోని ఇంద్రా కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్తో తన అత్తను కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Published : 12 Oct 2023 14:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి