Khammam: కొత్త ఏడాది తొలిరోజే.. ఖమ్మం భారాసలో రాజకీయ వే‘ఢీ’

కొత్త ఏడాది తొలిరోజే ఖమ్మంలోని భారాస కీలక నేతలు పోటాపోటీగా కార్యక్రమాలకు తెరలేపారు. ఖమ్మం డివిజన్‌లో వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు మంత్రి పువ్వాడ శ్రీకారం చుట్టారు. ఆరెంపుల శ్రీసిటీలో కార్యకర్తలతో తుమ్మల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో బీఆర్ఎస్‌లో ఏం జరిగిందో తమకు తెలుసని.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో కూడా తెలుసని పొంగులేటి వ్యాఖ్యానించారు. మరోవైపు జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 01 Jan 2023 20:26 IST

కొత్త ఏడాది తొలిరోజే ఖమ్మంలోని భారాస కీలక నేతలు పోటాపోటీగా కార్యక్రమాలకు తెరలేపారు. ఖమ్మం డివిజన్‌లో వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు మంత్రి పువ్వాడ శ్రీకారం చుట్టారు. ఆరెంపుల శ్రీసిటీలో కార్యకర్తలతో తుమ్మల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో బీఆర్ఎస్‌లో ఏం జరిగిందో తమకు తెలుసని.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో కూడా తెలుసని పొంగులేటి వ్యాఖ్యానించారు. మరోవైపు జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags :

మరిన్ని