Delhi: ప్రధాని సంగ్రహాలయాన్ని ఓ సారి చూసొద్దామా..?
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని... మరెన్నో విజయాలు అందుకుని...నేడు భారతదేశం శక్తిమంతంగా తయారైంది. కరోనా కష్ట కాలంలోనూ...రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఉద్రిక్తతల్లోనూ ప్రపంచ దేశాలు...భారత్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతి నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో "ప్రధాని సంగ్రహాలయం" మ్యూజియం...అందుబాటులోకి తీసుకువచ్చింది. దానిని మనమూ ఓ సారి చూసొద్దామా..?
Published : 08 May 2022 22:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?