Ts News: ఖైదీలతో కిటకిటలాడుతున్న సంగారెడ్డి కారాగారం

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగారెడ్డి సెంట్రల్ జైలుపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో జిల్లా జైలుగా ఉన్న దీనిని ప్రభుత్వం రెండ్నెళ్ల క్రితం అప్ గ్రెడ్ చేసింది. ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఖైదీలకు మాత్రమే ఆశ్రయం ఇచ్చిన ఈ జైలు తాజాగా సైబరాబాద్ ఖైదీలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతుండటంతో సామర్థ్యాన్ని మించి.. రెట్టింపు వసతి కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి కారాగారంలో కిటకిటపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

Published : 19 Mar 2023 12:56 IST

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగారెడ్డి సెంట్రల్ జైలుపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో జిల్లా జైలుగా ఉన్న దీనిని ప్రభుత్వం రెండ్నెళ్ల క్రితం అప్ గ్రెడ్ చేసింది. ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఖైదీలకు మాత్రమే ఆశ్రయం ఇచ్చిన ఈ జైలు తాజాగా సైబరాబాద్ ఖైదీలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతుండటంతో సామర్థ్యాన్ని మించి.. రెట్టింపు వసతి కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి కారాగారంలో కిటకిటపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.

Tags :

మరిన్ని