Ts News: ఖైదీలతో కిటకిటలాడుతున్న సంగారెడ్డి కారాగారం
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంగారెడ్డి సెంట్రల్ జైలుపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో జిల్లా జైలుగా ఉన్న దీనిని ప్రభుత్వం రెండ్నెళ్ల క్రితం అప్ గ్రెడ్ చేసింది. ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఖైదీలకు మాత్రమే ఆశ్రయం ఇచ్చిన ఈ జైలు తాజాగా సైబరాబాద్ ఖైదీలకు సైతం కేరాఫ్ అడ్రస్గా మారింది. రోజురోజుకు ఖైదీల సంఖ్య పెరుగుతుండటంతో సామర్థ్యాన్ని మించి.. రెట్టింపు వసతి కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి కారాగారంలో కిటకిటపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు.
Published : 19 Mar 2023 12:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!