Guntur Kaaram: ‘పోకిరి’, ‘దూకుడు’ గుర్తొచ్చాయి: ‘గుంటూరు కారం’ ఈవెంట్లో దిల్ రాజు
‘గుంటూరు కారం’ (Guntur Kaaram)లోని మహేశ్బాబు (Mahesh Babu) క్యారెక్టరైజేషన్ చూస్తే ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలు గుర్తొచ్చాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అన్నారు. గుంటూరులో నిర్వహించిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా హాజరై మాట్లాడారు. మహేశ్బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రమిది. జనవరి 12న విడుదల కానుంది.
Published : 09 Jan 2024 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు