Green India Challenge: గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రెజీనా కసాండ్రా

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌తో ఎంపీ సంతోష్‌ కుమార్‌ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని రెజీనా కసాండ్రా పేర్కొంది. నటి ప్రగ్యా జైస్వాల్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెజీనా కసాండ్రా పూర్తి చేసింది. ‘శాకిని డాకిని’ చిత్ర నిర్మాత సునీతతో కలిసి ఆమె మొక్కలు నాటింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెబుతూ.. నివేధా థామస్‌ను రెజీనా నామినేట్‌ చేసింది. నిర్మాత సునీత.. శ్రీ సింహ, కాలబైరవలను మొక్కలు నాటాల్సిందిగా కోరింది.

Published : 13 Sep 2022 17:13 IST

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌తో ఎంపీ సంతోష్‌ కుమార్‌ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని రెజీనా కసాండ్రా పేర్కొంది. నటి ప్రగ్యా జైస్వాల్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెజీనా కసాండ్రా పూర్తి చేసింది. ‘శాకిని డాకిని’ చిత్ర నిర్మాత సునీతతో కలిసి ఆమె మొక్కలు నాటింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని చెబుతూ.. నివేధా థామస్‌ను రెజీనా నామినేట్‌ చేసింది. నిర్మాత సునీత.. శ్రీ సింహ, కాలబైరవలను మొక్కలు నాటాల్సిందిగా కోరింది.

Tags :

మరిన్ని