Road Accident: ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. సీసీటీవీ దృశ్యాలు
మహారాష్ట్ర భివాండీలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అతి వేగంతో ఆటోను నడపడంతో.. అది నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో డివైడర్ను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూటర్తో రహదారిని దాటుతున్న మరో వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది.
Updated : 09 Mar 2024 15:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక