Road Accident: ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. సీసీటీవీ దృశ్యాలు

మహారాష్ట్ర భివాండీలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అతి వేగంతో ఆటోను నడపడంతో.. అది నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూటర్‌తో రహదారిని దాటుతున్న మరో వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది. 

Updated : 09 Mar 2024 15:56 IST

మహారాష్ట్ర భివాండీలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. అతి వేగంతో ఆటోను నడపడంతో.. అది నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో స్కూటర్‌తో రహదారిని దాటుతున్న మరో వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పినట్లయింది. 

Tags :

మరిన్ని