Russia: ఉక్రెయిన్పై మరోసారి డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
ఉక్రెయిన్పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. శత్రుదేశంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాస్కో బలగాలు విరుచుకుపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కీవ్పై ప్రధానంగా దృష్టిసారించిన పుతిన్ సేనలు.. ఆ ప్రాంతంపై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. సోమవారం 23 స్వీయ పేలుడు డ్రోన్లను కీవ్ పైకి రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వర్గాలు ఆరోపించాయి. డ్రోన్ల దాడుల్లో మౌలిక సదుపాయాలు, ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి.
Published : 19 Dec 2022 22:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు