Sarkaru vaari paata: మహేశ్బాబు అసలు ఒప్పుకుంటారనుకోలేదు: తమన్
మహేష్బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్బాబు, కీర్తిసురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ నేపథ్యంలో స్వరాలు అందించిన తమన్ సినిమా విశేషాలను పంచుకున్నారు.
Published : 30 Apr 2022 18:40 IST
Tags :